వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల జీతాలు వివరాలు ఇలా వున్నాయి.
తెలంగాణ. ₹2,50,000
ఢిల్లీ. ₹2,10,000
ఉత్తర్ ప్రదేశ్. ₹1,87,000
మహారాష్ట్ర ₹1,50,000
ఆంధ్రప్రదేశ్. ₹1,30,000
హిమాచల్ ప్రదేశ్. ₹1,25,000
హర్యాణా. ₹1,15,000
తమిళనాడు. ₹1,13,000
ఝార్ఖండ్. ₹1,11,000
మధ్యప్రదేశ్. ₹1,10,000
ఛత్తీస్ ఘడ్. ₹1,10,000
పంజాబ్. ₹1,00,000
గ1ఓవా ₹1,00,000
బీహార్. ₹1,00,000
పశ్చిమ బెంగాల్. ₹96,000
కర్ణాటక. ₹60,000
సిక్కిం. ₹52,000
గుజరాత్. ₹47,000
కేరళ. ₹42,000
రాజస్థాన్. ₹40,000
ఉత్తరాఖండ్. ₹35,000
ఒడిషా. ₹30,000
మేఘాలయ. ₹28,000
అరుణాచల్ ప్రదేశ్. ₹25,000
అసోం. ₹20,000
మణిపూర్. ₹18,500
నాగాలాండ్. ₹18,000
త్రిపుర. ₹17,500
ఎక్కడైనా శాసన సభ్యులు చేసేది ఒకే పని. ఇంకా ఆ పైన ప్రయాణాల ఖర్చులు అలవెన్సులు అదనం.
త్రిపురలో 17,500/- కే పని చేయగలిగిన ఓ MLA అదే పని చేస్తున్న తెలుగు రాష్ట్రాలలో జీతం వ్యత్యాసం ఎందుకింత ఎక్కువ.
1. తెలంగాణలో ₹2,50,000/- జీతం
2. ఆంధ్రప్రదేశ్ లో ₹1,30,000/- జీతం
#పనికిజీతంనిర్ణయించవలసింది_యజమాని.
#ప్రజాప్రతినిధికిఓటేసినప్రజలే_యజమానులు
#కావునవారిజీతంప్రజలనిర్ణయించాలి
ADS HERE !!!